జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం..

– రేపుజిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దహనం – పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు…

అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెండ్..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం…

బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: మంత్రి సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని మంత్రి సీతక్క విమర్శించారు. దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌కు…

గత ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి.. అన్ని పథకాలూ ఆపేసింది: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

నవతెలంగాణ -హైదరాబాద్‌: రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌  అన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దీనిలో పాల్గొనలేదని…

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కేటీఆర్…

కోడి పందేల కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఫామ్‌హౌస్‌లో కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి మెయినాబాద్‌ పోలీసులు నోటీసులిచ్చారు. శుక్రవారం…

గవర్నర్‌ ప్రసంగం.. కౌశిక్‌ అరుపులు

– జతకలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అసాంతం బీఆర్‌ఎస్‌ సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి అరుస్తూ,…

ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదు: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళా జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని మాజీ…

అసెంబ్లీలో కేసీఆర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

నవతెలంగాణ – హైదరాబాద్:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని నందినగర్‌ నుంచి బయల్దేరిన ఆయన.. అసెంబ్లీకి…

అసెంబ్లీకి బయల్ధేరిన కేసీఆర్..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేడు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసం నుంచి…

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్:  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్…

అసెంబ్లీకి కేసీఆర్.. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: అనర్హత వేటు పడుతుందనే ప్రతిపక్షనేత కేసీఆర్​​ నేటి అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారని మంత్రి కోమటిరెడ్డి…