సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…

పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి: వై ఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌…

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు

– కేంద్రం, తెలంగాణ సీఎంకు నోటీసులు అవసరం లేదు న్యూఢిల్లీ : ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సీబీఐతో సహా 15 మంది…

సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వండి

– ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ చేస్తున్న…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వడంపై సుప్రీంకు వెళ్లనున్న సిట్‌ అధికారులు

– కేసు దర్యాప్తునకు సిద్ధమవుతున్న సీబీఐ నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : దేశంలో సంచలనం రేపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి…

సీబీఐకి ఎమ్మెల్యేల ఎర కేసు

– హైకోర్టు ధర్మాసనం తీర్పు – ప్రభుత్వ పిటిషన్‌ తిరస్కరణ నవతెలంగాణ – హైదరాబాద్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర…

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

నవతెలంగాణ – అమరావతి ఐటీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్‌ సోమవారం సీఐడీ విచారణకు హాజరవుతున్నారు. సీఎం జగన్‌ భార్య వైఎస్‌ భారతి…

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

– జనవరి 5న అనుబంధ చార్జిషీటు దాఖలు న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన శరత్‌ చంద్రా రెడ్డి,…

సీబీఐ మారాలి : సుప్రీంకోర్టు

హైదరాబాద్: ప్రపంచం మారిందని, సీబీఐ కూడా మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వ్యక్తిగత డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ సాధనాలను.. అందులో డేటాను…