నిరుపేదలకు ఫ్రీగా టెస్టులు చేసి మెడిసిన్ కూడా ఇవ్వడం సంతోషకరం

నవతెలంగాణ కంటేశ్వర్: దుబ్బ బైపాస్ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాటం వద్ద స్వచ్ఛందంగా గవర్నమెంట్ సిబ్బంది వచ్చి ఐద్వా మహిళా…

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

– కనీస వేతనం రూ.26,000/-లు నిర్ణయించాలి. – 4 లేబర్ కోడ్లను రద్దుకై ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె ను…

కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి

– సీఐటీయూ ప్రజా సంఘాలు సంఘీభావం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం నవతెలంగాణ కంటేశ్వర్: కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని…

సార్వత్రిక సమ్మెకు పెన్షనర్ల మద్దతు

నవతెలంగాణ కంటేశ్వర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 16న జరగనున్న సార్వత్రిక సమ్మెలో…

16న జరగనున్న కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయండి

నవతెలంగాణ – చండూరు: కేంద్ర ప్రభుత్వం, ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను…

31 నుంచి సీఐటీయూ జాతీయ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు

– హాజరుకానున్న బీవీ.రాఘవులు, తపన్‌ సేన్‌ – వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వరకు మహా ప్రదర్శన, బహిరంగ…

కార్పొరేట్‌ మతతత్వ విధానాలను ఎండగట్టాలి

– ప్రజల సమస్యలను, హక్కులను ఎలుగెత్తి చాటాలి – ఈ నెల పది నుంచి 20వరకు రాష్ట్ర వ్యాప్త ప్రచారం –…

కమ్యూనల్‌, కార్పొరేట్‌ శక్తులను నిలువరించాలి

– కేంద్రం విధానాలను నిరోధించాలి – సీఐటీయూ నిర్వహించిన ఇష్టాగోష్టిలో వక్తలు – బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై చార్జిషీట్‌.. –…

సింగపూర్‌ కార్మిక సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ

నవతెలంగాణ సింగపూర్‌: భారత సంతతికి చెందిన మహిళ సింగపూర్‌ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఎన్టీయూసీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అతిపెద్ద కార్మిక…

కవాడిగూడలో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం)…

సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య(81) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బంకురా నియోజకవర్గం…

మధిర నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి పాలడుగు భాస్కర్ ఉద్యమ ప్రస్ధానం…

నవతెలంగాణ మధిర: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా, గార్ల మండల కేంద్రానికి…