ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి ఇక రోబోలు..

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఎల్‌ఎల్‌బీసీ సొరంగంలో రోబోలను వినియోగించేందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌కు…

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్:  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్…

గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభించనున్న ప్రభుత్వం

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం రాజీవ్ యువవికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది.…

అసెంబ్లీకి కేసీఆర్.. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: అనర్హత వేటు పడుతుందనే ప్రతిపక్షనేత కేసీఆర్​​ నేటి అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారని మంత్రి కోమటిరెడ్డి…

రవీంద్రభారతిలో నేడు వారికి నియామకపత్రాలు అందించనున్న సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్: జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రవీంద్రభారతిలో నియామక పత్రాలు…

డైట్‌ చార్జీలు రూ.96 కోట్ల బకాయిలను విడుదల చేయండి

– సీఎం రేవంత్‌రెడ్డికి జూలకంటి లేఖ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో డైట్‌, ఇతర చార్జీలు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని…

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయాలి: కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో…

కర్ణాటక అసెంబ్లీలో తెలంగాణ 6 గ్యారెంటీలపై చర్చ

నవతెలంగాణ బెంగళూరు: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలపై మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం…

కేంద్రమంత్రితో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు.…

రెండు రోజుల్లో గద్దర్ అవార్డుల నోటిఫికేషన్

నవతెలంగాణ హైదరాబాద్: గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల్లో గద్దర్ అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తామని…

గృహజ్యోతికి ఏడాది లబ్దిదారులు 50,36,680 మంది

– డిస్కంలకు రూ.1775.16 కోట్లు చెల్లించిన ప్రభుత్వం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం గృహజ్యోతి.…

నిధులకోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నా

– నిధుల కోసం 39 సార్లు కాదు…99 సార్లు హస్తినకు పోతా – రాష్ట్రానికి నిధులిప్పిస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తా –…