ప్రజావాణి, ఈ పోర్టల్‌ పారదర్శకంగా ఉండాలి

– ప్రజావాణి డ్యాష్‌ బోర్డు యాక్సెస్‌ నాకివ్వండి – లైవ్‌ యాక్సెస్‌ ఉండేలా చూడండి – సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం…

గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల భద్రత చట్టం

– దేశానికే మార్గదర్శకంగా ఉండాలి – బిల్లు ముసాయిదాను ప్రజాభిప్రాయానికి పెట్టండి – మేడే నుంచి అమల్లోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయండి…

భూ భారతితో భూమికి భరోసా..

– గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారు – ధరణి సమస్యలకు చెక్‌ పెట్టేందుకే కొత్త చట్టం – ప్రజల్లోకి తీసుకెళ్లే…

15న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఈ నెల 15న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు సీఎం…

ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

నవతెలంగాణ – హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న…

తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

నవతెలంగాణ – హైదరాబాద్: 30 ఏండ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. ఈ…

అంబేద్కర్ కు సీఎం రేవంత్ ఘన నివాళి

నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బీఆర్ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు…

నేటితో ముగియనున్న ‘రాజీవ్ యువ వికాసం’గడువు

నవతెలంగాణ – హైదరాబాద్: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు…

నేటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్ : మంత్రి పొంగులేటి

నవతెలంగాణ – హైదరాబాద్‌: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా, తప్పులతో కూడినది  కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని,  ప్రజల…

2029 ఎన్నికలకు భూభారతి రెఫరెండం

– జూన్‌ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు – మే మొదటివారంలో గ్రామ పరిపాలనాధికారులు – ధరణితో కొల్లగొట్టిన భూములపై –…

సామాన్యులకు అర్థమయ్యేలా భూ భారతి

– వందేండ్లు సేవలందించేలా వెబ్‌సైట్‌ – విశ్వసనీయ సంస్థకు పోర్టల్‌ బాధ్యతలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌…

పైలట్‌ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో భూ భారతి

– రేపే లాంఛనంగా ప్రారంభం – మండల స్థాయిలో అవగాహనా సదస్సులు – ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు :…