కులగణన సర్వేపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది : మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ – కర్ణాటక : కర్ణాటకలో కులగణన నివేదికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.…

15న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఈ నెల 15న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు సీఎం…

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు భారీ షాక్

నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో జప్తు…

ముస్లింల మత ప్రతిపత్తికి విఘాతం

– వక్ఫ్‌ బిల్లును సవాలు చేస్తూ సుప్రీంలో కాంగ్రెస్‌ ఎంపి పిటిషన్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ మహ్మద్‌ జావేద్‌ వక్ఫ్‌ (సవరణ)…

నేనూ అలా చేస్తే కొందరు జైల్లో ఉండేవారు: సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉండేవారని సీఎం రేవంత్‌ రెడ్డి…

పన్నుల నుంచే ఖజానాకు 61.83 శాతం నిధులు: కాగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్‌…

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటుకు నిర్ణయం: సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్,…

కేసీఆర్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

– సీఎం రేవంత్‌ రెడ్డికి వినతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ అసెంబ్లీకి హాజరుకాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభా సభ్యత్వాన్ని…

ఆ రోడ్లకు టోల్‌ విధించే ఆలోచన లేదు: కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు…

కేసీఆర్‌ బయటకు రావాలంటూ కాంగ్రెస్‌ పోరుబాట

– గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర – సిద్దిపేట కలెక్టరేట్‌ నుంచి గవర్నర్‌ కార్యాలయం వరకు నడక నవతెలంగాణ-గజ్వేల్‌…

మంద కృష్ణతో మంచి సంబంధాలు ఉన్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…

వచ్చే 3-4 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి : మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ ట్రాఫిక్ పెరిగిపోయిందని.. వచ్చే మూడు, నాలుగు ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు…