ఆ మూడింటిపై దృష్టి పెట్టాలి,విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలి

–  ప్రజల అవసరాలను తీర్చితేనే అభివృద్ధి: సామాజికవేత్తలు, నిపుణులు, విశ్లేషకుల సూచన న్యూఢిల్లీ : దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదనీ, దేశ…

విద్యారంగంపై చిత్తశుద్ధేది?

ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా సమస్యలతోనే స్వాగతం పలికాయి. కేజీ టూ పీజీ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు…

టీచర్లు కావాలి పోస్టులు భర్తీ చేయాలి

–  సబ్జెక్ట్‌ టీచర్ల కొరత –  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లల్లో 28వేల పోస్టులు ఖాళీ – వార్షిక ఫలితాలపై తీవ్ర…

వర్సిటీల్లోని నాన్‌టీచింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి

– మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఐటీయూ వినతి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ యూనివర్సిటీల్లోని టైమ్‌ స్కేల్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌…

ముందుచూపు

ప్రభుత్వ ప్రాథమిక స్కూళల్లో ఒక్కరు లేదా ఇద్దరే ఉపాధ్యాయులున్న ఉదంతాలు అనేకం. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఏడు తరగతులకు కలిపి ఐదుగురే ఉంటున్నారు.…

పసిపిల్లలకు మత విద్వేషపు పాఠాలు

దేశంలో ఆరెస్సెస్‌ చిన్నారుల మనుసుల్లో విషబీజాలు నాటుతున్నది. వారి మెదళ్లను మతవిద్వేషపు ఆలోచనలతో నింపుతున్నది. హిందూత్వాన్ని చిన్నారులకు బోధిస్తున్నది. ఒక వర్గంవారిని…

ఉన్నత విద్యకు దూరమవుతున్న ముస్లింలు

– యూపీలో మరింత దారుణం – కేరళలో పరిస్థితి మెరుగు న్యూఢిల్లీ : ఒకవైపు దేశంలోని ముస్లిం విద్యార్థుల్లో ఉన్నత విద్యను…

నైపుణ్యం, జిజ్ఞాస మేరకు కోర్సు ఎంచుకోవాలి

– ఆలోచనా శైలి, పోటీ సామర్థ్యం ముఖ్యమే… – కాలేజీ ఎంపికలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి – కెరీర్‌ కౌన్సెలర్‌, సైకాలజిస్ట్‌…

అందరికీ ఒకే విద్య

కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విద్యా విధానం(ఎన్యీపీ)-2020ని చెత్తబుట్టలో వేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. దీనివల్ల విద్యావ్యవస్థలో అసమానతలు…

తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : మంత్రి సబిత

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 10వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఒకే రోజున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దోస్త్‌కు 9,648 రిజిస్ట్రేషన్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ,…

జూన్‌ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

– షెడ్యూల్‌ విడుదల నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌…