వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన ఏఓ నరేష్

నవతెలంగాణ – గాంధారి గాంధారి మండలంలోని  గౌరారం మరియు మేడిపల్లి గ్రామాల పరిధిలోని వరి మరియు మొక్క జొన్న పంటలను మండల…

తిప్పారం తాండ పాఠశాలలో సరస్వతి విగ్రహావిష్కరణ

నవతెలంగాణ – గాంధారి గాంధారి మండలంలోని తిప్పారం తాండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమికపాఠశాల మరియు అంగన్వాడీ కేంద్ర ప్రాంగణంలో ఘనంగా జ్ఞాన…

లక్ష్మణ్ రాథోడ్ కు డా. ఏపిజే అబ్దుల్ కలామ్ రాష్ట్ర స్థాయి అవార్డు

నవతెలంగాణ – గాంధారి గ్రామీణ ప్రాంతా విద్యార్థులను నిరంతరం క్రీడా శిక్షణ ఇస్తూ వాలీబాల్, షూటింగ్ బాల్ లో ఎంతో మందిని…

మొక్కజొన్న పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారి

నవతెలంగాణ – గాంధారి గాంధారి మండలంలోని మతు సంగెం, వండ్రికల్ గ్రామాలలోని మొక్క జొన్న, జొన్న,శెనగ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి…

గాంధారి సంతలో పప్పు దినుసులకు భలే డిమాండ్

నవతెలంగాణ – గాంధారి గాంధారి మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంతలో విక్రయించే పప్పు దినుసులకు భలే డిమాండ్…

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సమూహం :అంగన్వాడీ కేంద్రాల సందర్శన

నవతెలంగాణ –  గాంధారి గాంధారి మండలంలోని తిప్పారంతండాగొల్లాడి తండా,సోమవారం తండాలను యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సమూహం  అంగన్వాడీ కేంద్రాల…

ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు గ్రహీతకు సన్మానం

నవతెలంగాణ – గాంధారి గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల  ప్రిన్సిపాల్ గడ్డం గంగారాంను శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది…

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు …

– ప్రయాణికులు సురక్షితం నవతెలంగాణ – గాంధారి గాంధారి మండలంలోని గుడిమెట్ స్టేజి వద్ద ఆర్టిసి బస్సు అదుపుతప్పి బస్సు రోడ్డు…

బ్యాంగిల్ స్టోర్ లో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – గాంధారి గాంధారి మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో టైలరింగ్, బ్యాంగిల్ స్టోర్ లో మంటలు చెలరేగిన…

ఆరోగ్య భారతిసంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

నవతెలంగాణ-గాంధారి గాంధారి మండలంలోని మతు సంగెం, పెట్ సంగెంగ్రామంలో కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కే.రాంసింగ్, ఎస్ వి శ్రీజ…

కర్ణాటక డిప్యూటీ సి ఏం శివకుమార్ ను కలసిన సర్దార్ నాయక్

నవతెలంగాణ- గాంధారి గాంధారి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సర్ధార్ నాయక్ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం డికె…

భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు

నవతెలంగాణ – గాంధారి భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగింది అని గాంధారి…