మరో ఎన్.డి తివారి..?

నవతెలంగాణ హైదరాబాద్:  గవర్నర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ…

బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే…

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌…

బలపరీక్షలో నెగ్గిన హర్యానా ముఖ్యమంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్ : హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బల పరీక్షలో తన బలం నిరూపించుకున్నారు.…

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్‌లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై…

స్టేజీ ఎక్కుతూ పడిపోయిన గవర్నర్ తమిళిసై

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్టేజీ ఎక్కుతూ సడెన్‌గా కాలు జారి కిందపడిపోయారు. శుక్రవారం జేఎన్టీయూలో జరిగిన…

విద్యార్థులు, సీఎంపై గవర్నర్ వివాదస్పద వ్యాఖ్యలు

నవతెలంగాణ తిరువనంతపురం:విద్యార్థులను క్రిమినల్స్ అంటు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ గవర్నర్ ఆరిఫ్‌ మ‍హహ్మద్‌ ఖాన్‌. కాలికట్‌ యూనివర్సిటీలో తన వాహనాన్ని…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదు..

నవతెలంగాణ- హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి రాజీనామాకు…

కీలక వడ్డీరేట్లు యథాతథం

నవతెలంగాణ ముంబయి: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో…

ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరిని తిరస్కరించడంపై స్పందించిన గవర్నర్

నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ కు…

ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై షాక్

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన…

ఆర్టీసీ కార్మికులు మాత్రమే విలీనం

నవతెలంగాణ హైదరాబాద్‌: ఆర్టీసీ విలీనంకు సంబంధించిన బిల్లుపై గవర్నర్‌ లేవనెత్తిన ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే…