ఐసిఐసిఐ లాంబార్డ్‌కు రూ.1,728 కోట్ల జీఎస్టీ నోటీసు

పూణె : ప్రయివేటు రంగ సాధారణ బీమా సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌…

జీఎస్టీ వసూళ్లలో 11 శాతం వృద్ధి‌

– రూ.1.6 లక్షల కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ ) వసూళ్లు 11…

హాస్టళ్లు,పీజీ వసతిపై 12శాతంజీఎస్టీ

బెంగళూరు .హాస్టల్‌ వసతిపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేననిఅథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌(ఏఏఆర్‌)బెంగళూరు బెంచ్‌ తాజాగా తీర్పు వెలువరించింది.హాస్టళ్లు,పేయింగ్గెస్ట్‌,క్యాంపైట్లను నివాస గృహాలుగాపరిగణించలేమని స్పష్టంచేసింది.వాటినిర్వాహకులు…

ప్లాస్టిక్‌పై జీఎస్‌టీని తగ్గించండి

– రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమల యాజమానుల సంఘం విజ్ఞప్తి – డిసెంబర్‌ నుంచి ప్రోత్సాహకాలందిస్తాం : జయేష్‌ రంజన్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌…

జీఎస్టీ ప్రస్థానంలో సామాన్యులే సమిధలు

దేశ పరోక్ష పన్నుల చారిత్రాత్మక గమనంలో అతిపెద్ద పన్నుల సంస్కరణగా రూపొందించి ‘ఒకే దేశం-ఒకే పన్ను’ నినాదంతో కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చినదే…

ఆన్‌లైన్‌ గేమ్‌లపై 28 శాతం జీఎస్టీ…

– అదే బాటలో గుర్రపు పందెం, కాసినోలపై పన్ను.. ప్రయివేట్‌ సంస్థలు ఉపగ్రహ ప్రయోగాలకు మినహాయింపు – మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో…

జిఎస్‌టి వసూళ్లలో 12% వృద్థి

–  మేలో రూ.1.57 లక్షల కోట్ల రాబడి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అం చనాలు మించి ప్రజల నుంచి పన్ను వసూళ్లను…

‘సహకార’పై కేంద్రం పెత్తనం!

బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సిఎస్‌) పేరిట వివిధ రాష్ట్రాల్లోని సహకార సంఘాలపై పెత్తనం చలాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి…

బీమా ప్రీమియంపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలి

”నన్ను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే…” తనను రక్షించమని భక్త రామదాసు (కంచర్ల గోపన్న) ఆర్ద్రతతో మొరపెట్టుకున్న…

మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌

     ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణం వాస్తవ వినిమయంలో పెరుగుదల అత్యంత హీన స్థాయిలో ఉండడమే. 2019-20…

ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40 శాతం సంపద

– పన్నుల్లో వారి వాటా 4 శాతం లోపే – 100 మంది వద్ద రూ.54.12 లక్షల కోట్లు – భారత్‌లో…

రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రం అధీనంలోకే…

      రాష్ట్రాల ఆదాయాన్ని క్రమంగా కేంద్రం తన నియంత్రణలోకి తీసుకున్నది. పన్నులు వసూలు చేసి వినియోగించుకోవడం రాజ్యాంగ రీత్యా రాష్ట్రాల బాధ్యతలో…