నిలదొక్కుకున్నాం… టీడీపీిని నిలబెట్టాం

– మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను – ‘జనసేన జయకేతనం’ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ కాకినాడ : ఓడినా అడుగులు…

కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..

నవతెలంగాణ – అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన…

ప్రభుత్వ విద్యను బతికించుకుందాం

– యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ కాకినాడ: ప్రభుత్వ విద్యా రంగాన్ని బతికించుకోవాలని, దీనికి అందరూ మరింత…

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాడాలి

– యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలో ఏపీ పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ లక్ష్మణరావు పిలుపు కాకినాడ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు భవిష్యత్తులో…

కాకినాడ ముస్తాబు

– నేటి నుంచి యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభ – ప్రారంభించనున్న ఎపీ సీఎం చంద్రబాబు – 4 రోజుల పాటు నిర్వహణ…

కంటతడి పెట్టిన కలెక్టర్..

నవతెలంగాణ – అమరావతి:  కాకినాడ నగరంలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ హాజరై…

గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి..

నవతెలంగాణ – అమరావతి: విద్యుత్ షాక్‌తో గంటల వ్యవధిలోనే తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలోని…

పిఠాపురంలో వైసీపీకి షాక్..

నవతెలంగాణ – అమరావతి: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (కాకినాడ జిల్లా) నియోజకవర్గంలో వైసీపీకి షాక్…

కాకినాడ లోక్‌సభలో జనసేన లీడింగ్..

నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్…

మత్స్యకారుల ఆందోళన.. రోడ్డుపైనే బోటుకు నిప్పు

నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన మూడో రోజుకు చేరింది. కాలుష్య పరిశ్రమల నుంచి…

కేంద్రం కౌలు రైతులను ఆదుకోవాలి

– రాష్ట్ర సదస్సులో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కాకినాడ: కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర…

విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి

నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పామాయిల్‌…