బెంగాల్‌లో పిడుగుపాటుకు 11 మంది మృతి..

నవతెలంగాణ – కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు 11 మంది మరణించారు.…

తమిళనాడులో విషాద.. పిడుగు పడి ఇద్దరు మృతి

నవతెలంగాణ – తమిళనాడు: తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి ఇద్దరు మృతి చెందగా.. 18 మంది గాయపడ్డారు.…

ములుగు జిల్లాలో పిడుగుపడి యువకుడి మృతి

నవతెలంగాణ – ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట…

2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు.. 12 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాటు ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా…

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం…

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్‌, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన…

పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి

నవతెలంగాణ – నాగర్‌కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల…