నవతెలంగాణ ఢిల్లీ: అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భంగా లోక్సభలో ప్రధానమంత్రి మాట్లాడిన తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా…
విపక్షాల నిరసనతో మధ్యాహ్నానికి వాయిదాపడ్డ లోక్ సభ
నవతెలంగాణ – హైదరాబాద్ మణిపూర్ అల్లర్ల అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభా కార్యకలాపాలకు…
మౌనం వీడని మోడీ
నవతెలంగాణ ఢిల్లీ: పార్లమెంట్ను నేడు కూడా మణిపుర్ అంశం కుదిపేస్తోంది. పార్లమెంట్ ప్రారంభమైన దగ్గర నుంచి మణిపుర్ అంశంపై చర్చతోపాటు, ప్రధాని…
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్
నవతెలంగాణ – ఢిల్లీ: మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’.. కేంద్ర ప్రభుత్వంపై…
పెట్రోల్ ధరలు ఏపీలోనే అధికం…
నవతెలంగాణ – ఢిల్లీ: పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నట్టు (లీటర్కు రూ.111.87) కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డీజిల్ ధరల్లో…
ఉభయ సభలు రేపటికి వాయిదా
నవతెలంగాణ – హైదరాబాద్ హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అంశం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇద్దరు…
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
నవతెలంగాణ – ఢిల్లీ అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను…
ఇద్దరు అమ్మితే…ఇద్దరు కొంటున్నారు
– అసెంబ్లీలో కేంద్రంపై కేటీఆర్ ఫైర్ నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో ప్రభుత్వరంగ సంస్థల్ని పరిరక్షిస్తూ, రాష్ట్రంలో కొత్త స్టార్టప్లకు తాము ప్రాధాన్యం ఇస్తుంటే, కేంద్ర…
అదుపులోనే ద్రవ్యోల్బణం
– లోక్సభలో ప్రధాని .. అదానీపై నో కామెంట్ – మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం…
రాజ్యసభ చైర్మెన్గా బాధ్యతలు స్వీకరించిన జగదీప్ ధంకర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ, లోక్సభలు ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యాయి. రాజ్యసభ చైర్మెన్గా…
నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి.…