యమున మరోసారి ఉగ్రరూపం

–  ప్రమాదకరస్థాయి దాటిన నదీ ప్రవాహం –  ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు రోడ్లన్నీ జలమయం న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు…

టోల్‌ ప్లాజాను ధ్వంసం చేసిన ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు

నవతెలంగాణ ముంబయి:  తమ నేతనే అడ్డుకుంటారా అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) పార్టీ కార్యకర్తలు ఓ టోల్‌ ప్లాజాపై దాడి…

రాయ్‌గఢ్‌ లో కొనసాగుతున్న సహాయచర్యలు…

నవతెలంగాణ ముంబయి: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటికీ శిధిలాల నుండి బయటపడిన మృతుల సంఖ్య…

మహారాష్ట్రలో దారుణం

– గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి – ఒకరి అరెస్టు.. సతారాలో ఘటన ముంబయి :మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు…

నకిలీ నెంబర్ ప్లేట్లతో ఏపీ నుండి మహారాష్ట్ర కు గంజాయి సరఫరా…

– 200కేజీల గంజాయి పట్టివేత… నవతెలంగాణ-హాయత్ నగర్ గంజాయి స్మగ్లింగ్ లు సైతం రోజు రోజుకు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కార్లలో…

నిద్రలోనే.. బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం

– 8 మందికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు – బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటనొ ప్రధాని,మహారాష్ట్ర సీఎం దిగ్భ్రాంతి…

మహారాష్ట్ర బస్సు ప్రమాదఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

నవతెలంగాణ హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని స‌మృద్ధి – మ‌హామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 25 మంది సజీవ‌ద‌హ‌న‌మైన విష‌యం తెలిసిందే.…

ఘోర ప్రమాదం… 25మంది సజీవదహనం

నవతెలంగాణ పుణె: మహారాష్ట్రలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో…

కనీస పెన్షన్‌ రూ.9 వేలు చెల్లించాలి

–  ఆలిండియా ఈపీఎఫ్‌ పెన్షనర్‌ సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్‌ –  మహారాష్ట్రలో 3వ జాతీయ మహాసభ ప్రారంభం నవతెలంగాణ –…

మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ రెండ్రోజుల పర్యటన

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండ్రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన ఆ రాష్ట్రంలోని…

మందిరాల వద్ద మందు..మాంసం వద్దు

– అమ్మకంపై నిషేధం కోసం మహారాష్ట్రలో హిందూత్వ సంస్థ ప్రయత్నం – తప్పుబడుతున్న పరిశోధకులు, సామాజికవేత్తలు ముంబయి: మహారాష్ట్రలో ఆలయాల వద్ద…

కదులుతోన్న ఆటోలో ఘోరం.. గొంతుకోసి మహిళ దారుణ హత్య

నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న ఆటోలోనే ఓ వ్యక్తి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఆపై,…