చిన్నారుల పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగ పడుతుంది…

నవతెలంగాణ-తొగుట చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు పౌష్టి కాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐసి డిఎస్ సూపర్వైజర్ అంతూల్ అన్నారు. గురువా రం…

మండుటెండల్లో మగ్గుతూ..

– వేతనాల్లేక పస్తులుంటున్న ఉపాధి కూలీలు – పని చేసిన 15 రోజుల్లోనే వేతనాలివ్వాలన్న చట్టం ఉల్లంఘన – రెండు నెలలుగా…

మంజీరలో కెమికల్‌ వ్యర్ధాలు కలుపొద్దు

– మరో మూసీ చేయొద్దు – నక్కవాగు వ్యర్ధాలన్నీ మంజీరలో కలుస్తున్న వైనం – వాగుకు అడ్డంగా ఏటిగడ్డ లింగంపల్లిలో కల్వర్టులు…

బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి 

నవతెలంగాణ- దుబ్బాక  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని.. పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదింపజేయాలని…

కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి

నవతెలంగాణ -రాయపోల్ రైతులు వారు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు  కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఏపీఎం ఆస కిషన్…

బర్దు ప్లూ నివారణ కోసం తగు జాగ్రత్తలు తీసుకుం టున్నాం…

– జిల్లా పశు సంవర్ధక, పశు వైద్య శాఖ అధికారి అశోక్ కుమార్. నవతెలంగాణ – తొగుట బర్దు ప్లూ నివారణ…

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

నవతెలంగాణ -దుబ్బాక  ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశ ప్రజలకు సమాన స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని…

తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

– తెలంగాణ జర్నలిస్ట్ ప్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బైరాగి మోహన్. నవతెలంగాణ-రాయపోల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని,…

ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు..

– ఏప్రిల్ 30 వరకు అవకాశం- కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ- దుబ్బాక  రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం…

భూ సమస్యలు పరిష్కరించాలి

– అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఇండ్ల్ల స్థలాలివ్వాలి – తాగు, సాగునీరు సమస్యలు పరిష్కరించాలి – సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో…

హెచ్‌సీయూ విద్యార్థులపై ప్రభుత్వ నిర్బంధం

– సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఎర్రం నవీన్‌ను – కలిసిన హెచ్‌సీయూ ఎస్‌ఎఫ్‌ఐ, సీపీఐ(ఎం) నాయకులు నతెలంగాణ-మెదక్‌…

విద్యుద్ఘాతంతో కార్మికుడి మృతి

– మెదక్‌ జిల్లా శ్రియన్‌ పాలిమర్స్‌ పరిశ్రమలో ఘటన – భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే యాజమాన్యం నిర్లక్ష్యమే : కార్మిక…