సూచిక బోర్డు లేక మలుపు రోడ్ వద్ద ఎన్నో ప్రమాదాలు..

– ఉన్నతాధికారులు స్పందించి సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి  నవతెలంగాణ – మిరుదొడ్డి మలుపు రోడ్ల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో…

గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

నవతెలంగాణ – మిరుదొడ్డి గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.…

రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను పూర్తిగా విస్మరించింది: అన్నదాతలు

నవతెలంగాణ – మిరుదొడ్డి  రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను పూర్తిగా విస్మరించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పాల బిల్లులు…

అధికారుల అలసత్వంతో ఎంపీటీసీల ఆగ్రహం..

– అధికార పార్టీ అండదండలతో అవిశ్వాసానికి కోర్టు స్టే తెచ్చిన ఎంపీపీ గజ్జల సాయిలు – అభివృద్ధి గుర్తుకు రానిది, స్టే…

విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి: తహసీల్దార్..

నవతెలంగాణ-  మిరుదొడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో కల్పించడం జరుగుతుందని తహసిల్దార్ గోవర్ధన్…

అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు..

నవతెలంగాణ – మిరుదొడ్డి  రాత్రి సమయంలో వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టానికి…

మనీ, మాఫియా, మీడియా, మద్యం గెలిచింది: కర్రోల్ల రవిబాబు

నవతెలంగాణ – మిరుదొడ్డి  దేశంలో అగ్రవర్ణాలు గెలిచాయి  బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలు ఓడిపోయారని దుబ్బాక నియోజకవర్గం…

కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వడంలో తహసీల్దార్ కార్యాలయం నిర్లక్ష్యం

– తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు  నవతెలంగాణ – మిరుదొడ్డి  తహసీల్దార్ కార్యాలయంలో కుల ఆదాయ సర్టిఫికెట్…

బస్టాండ్ నిర్మాణం పనులు ఈసారైనా పూర్తి అయ్యేనా.!

– 15 సంవత్సరాల నుండి కూడా నేటికీ అభివృద్ధికి నోచుకోని మిరుదొడ్డి బస్టాండ్ నిర్మాణం పనులు – నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న…

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – మిరుదొడ్డి  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండలాల పరిధిలో అన్ని ప్రభుత్వ…

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – మిరుదొడ్డి  ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మిరుదొడ్డి అక్బర్ పేట భూంపల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు భాగ్య స్వాములు కావాలి: ప్రభుదాస్

నవతెలంగాణ – మిరుదొడ్డి ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకు ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని మండల విద్యాధికారి ప్రభుదాస్ పేర్కొన్నారు. శుక్రవారం…