పెండ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు మృతి

నవతెలంగాణ – భువనేశ్వర్‌: ఒడిశాలోని కియోంఝర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కియోంఝర్  లారీ బీభత్సం సృష్టించింది మంళవారం అర్థరాత్రి దాటిన తర్వాత…

విజిలెన్స్‌ దాడులకు భయపడి.. పక్కింటిపై డబ్బులు విసిరిన అదనపు సబ్ కలెక్టర్

నవతెలంగాణ – భువనేశ్వర్ ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాకు అదనపు సబ్ కలెక్టర్ గా ప్రశాంత్ కుమార్ రౌత్ వ్యవహరిస్తున్నారు. అయితే…

టాటా స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. 19 మందికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – భువనేశ్వర్‌: ఒడిశాలోని ఢెంకనాల్‌ జిల్లాలో ప్రమాదం జరిగింది. మేరమాండల్‌ ప్రాంతంలో టాటా స్టీల్‌కు చెందిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పవర్‌…

అగ్ని ప్రైమ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్‌

కొత్త జనరేషన్‌కు చెందిన అగ్ని ప్రైమ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో ఈ పరీక్ష చేపట్టింది. ఒడిశా తీరంలో ఉన్న…

ఐస్‌క్రీం తిని అనారోగ్యంపాలైన 70 మంది

నవతెలంగాణ – ఒడిశా ఐస్‌క్రీం తిని 70 మంది అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి…

శ‌వాల దిబ్బ‌

    చెల్లాచెదురుగా పడిన బోగీలు.. రక్తం తడారని రైళ్ల శకలాలు.. పట్టాల మధ్యనే తరలించేందుకు సిద్ధం చేసిన మృతదేహాలు.. తమవారి కోసం…

ఒడిశా విషాదం

ఎందుకిలా జరిగింది? ఎవరు దీనికి కారకులు? మానవతప్పిదమా? సాంకేతిక లోపమా? వ్యవస్థాగత వైఫల్యమా, యాదృచ్ఛికమా ద‌ర్యాప్తు అనంతరం ఏదో ఒక కారణాన్ని…

రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : తమ్మినేని

– ప్రమాదంలో మరణించినవారికి సంతాపం నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రం బహనాగా రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద…

రక్తదానానికి కదిలొచ్చిన యువకులు…

నవతెలంగాణ వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.…

ఒడిషా మంత్రి దారుణ హత్య

– ఎఎస్‌ఐ కాల్పుల్లో నబా కిశోర్‌ దాస్‌ మృతి – ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి – నిందితుడు అరెస్టు భువనేశ్వర్‌…

ఆరోగ్య శాఖ మంత్రిపై కాల్పులు

నవతెలంగాణ – భువనేశ్వర్ ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్‌పై కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆయన…