నేపాల్‌లో భూకంపం.. 128 మంది మృతి

నవతెలంగాణ – నేపాల్:  నేపాల్‌లో విషాదం.. భూకంపం సంభవించి వచ్చి 128 మంది మృతి చెందారు. వందల మందిపైగా గాయపడ్డారు. మృతుల…

మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – కేరళ: కేరళలోని కోజికోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు వెలుగులోకి వచ్చాయి. నిపా వైరస్​ కారణంగానే ఈ మరణాలు…

2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు.. 12 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాటు ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా…

తెలంగాణకు భారీ వర్షాలు.. ప్రజలు బయటకు రావొద్దు: తలసాని

నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణకు 3 రోజులు వర్షాలు వర్షాలు కురుస్తాయని..హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.…