అల్ఫా హోటల్ పై తప్పుడు ప్రచారం.. ఖండించిన యాజమాన్యం

నవతెలంగాణ హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌పై వివిధ వచ్చిన నిరాధార వార్తా కథనాలను హోటల్ యాజమాన్యం…

బోయిన్‌పల్లిలో మద్యం లారీ బోల్తా..

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి డైరీ ఫార్మ్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం మద్యం లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా…

సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు 5 గంటలు ఆలస్యం

నవతెలంగాణ – హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది.…

సికింద్రాబాద్‌ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

నవతెలంగాణ హైదరాబాద్‌: వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు…

నేడు సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ రైలు రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళాల్సిన వందే భారత్ రైలు సాంకేతిక లోపాలతో రద్దు చేసినట్టు…

మటన్‌ కోసం గోడవ… వ్యక్తి దారుణ హత్య

నవతెలంగాణ హైదరాబాద్: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌…

లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం

నవతెలంగాణ – హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు…

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న దేవి మెస్ లో…