రాయ్ బరేలీ నుంచి ప్రియాంక ఎన్నికల అరంగేట్రం!

నవతెలంగాణ – ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా, గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ లోక్ సభ…

ప్రమాదంలో ప్రజాస్వామ్యం: సోనియాగాంధీ

నవతెలంగాణ – జైపుర్‌: దేశ ప్రజాస్వామ్యాన్ని మోడీ నాశనం చేశారని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరేలా…

ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

నవతెలంగాణ ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ( Congress party manifesto )ను విడుదల చేసింది.…

ఖాతాలను ఫ్రీజ్ చేసి కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ‌తీస్తున్నారు: సోనియా గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఓ వ్య‌వ‌స్థీకృత ప‌ద్ధ‌తిలో మోడీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నార‌ని సోనియా గాంధీ అన్నారు. ఎల‌క్టోర‌ల్…

సోనియాతో భేటీ అయిన సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో రేవంత్‌…

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు…

నవతెలంగాణ – ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది.…

పెద్దల సభకు సోనియా ఎకగ్రీవం

నవతెలంగాణ ఢిల్లీ: పాతికేండ్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తొలిసారి పెద్దల సభలోకి…

సోనియా గాంధీ ఆస్తుల విలువ రూ.12 కోట్లు..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు.…

కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్‌..

నవతెలంగాణ ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం ఆవరించి ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు…

రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్

నవతెలంగాణ – న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది.…

నామినేషన్ వేయడానికి జైపూర్ కు చేరుకున్న సోనియాగాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.…

పి.వి.నరసింహారావుకు భారతరత్న రావడంపై సోనియా గాంధీ స్పందన

నవతెలంగాణ- ఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు మోడీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. పి.వి.కి…