టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే: షాహిద్ అఫ్రీది

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా…

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: న్యూజిలాండ్ ను దెబ్బకొట్టిన కుల్దీప్ యాదవ్

నవతెలంగాణ  – హైదరాబాద్: టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరైన సమయంలో వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు.…

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్: టీమిండియాపై టాస్ గెలిచిన ఆసీస్

నవతెలంగాణ – హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ తొలి సెమీఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే…

భారత ప్లేయర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. కానీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫి -2025కి ముందు బీసీసీఐ భారత ప్లేయర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫి…

టీమిండియా ఆటగాళ్లకు వజ్రపు ఉంగరాలను బహూకరించిన బీసీసీఐ

నవతెలగాణ – హైదరాబాద్: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ వజ్రపు ఉంగరాలను బహూకరించింది. ఇటీవల నిర్వహించిన బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేకంగా తయారు…

విరాట్ కోహ్లీకి అంబటి రాయుడు నచ్చలేదు: రాబిన్

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ ముందుగా ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే కారణమంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన…

నల్ల బ్యాండ్లు ధరించి మన్మోహన్ కు నివాళులర్పించిన టీమ్ ఇండియా

నవతెలంగాణ – హైదరాబాద్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు తలపడుతున్నాయి.…

పీకల్లోతు కష్టాల్లో భారత్

నవతెలంగాణ – హైదరాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్టేలియాలోని పెర్త్ మైదానం వేదికగా తొలి టెస్టు ఇవాళ ప్రారంభమైంది. ముందుగా టాస్…

శుభ్ మన్ గిల్ కు గాయం.. తొలి టెస్టుకు కష్టమేనా..!

నవతెలంగాణ – హైదరాబాద్: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో హ్యాటిక్‌ విజయమే లక్ష్యంగా టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అందుకు తగ్గట్టే ఇంట్రా స్క్వాడ్‌…

టెస్టు క్రికెట్‌లో కోహ్లీ 9000 పరుగులు

నవతెలంగాణ బెంగళూరు : టీమిండియా స్టార్ బ్యాటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు.   భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య…

ఉప్పల్ లో టీమ్ ఇండియా ఊచకోత…

నవతెలంగాణ హైదరాబాద్:  ఉప్పల్ లో టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20…

అశ్విన్ అజేయ‌ శ‌త‌కం.. రానించిన జ‌డ్డూ.. ప‌టిష్ఠ స్థితిలో భార‌త్

నవతెలంగాణ – హైదరాబాద్: 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత స్వ‌దేశంలో తొలి సిరీస్‌లో భార‌త జ‌ట్టు మొద‌ట్లో త‌డ‌బ‌డినా ఆఖ‌రికి నిల‌బ‌డింది.…