జేఈఈ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు

నవతెలంగాణ – హైదరాబాద్: ఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 4 నుంచి 15…

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పుర్ర నర్సింలు

నవతెలంగాణ – రాయపోల్ తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుర్ర నర్సింలు మాదిగను…

నిరుపేద వధువుకు పుస్తె మెట్టెలు పంపిణీ

నవతెలంగాణ – రాయపోల్  నిరుపేద వధువు వివాహానికి మానవతా దృక్పథంతో పుస్తే మట్టెల పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు రాంసాగర్ బిఆర్ఎస్…

కాలేశ్వరాన్ని కామధేనువుగా వాడుకున్నది మీరే కదా..?

– ఫోన్ ట్యాపింగ్ కేసులో పీకల్లోతు కష్టాల్లో కల్వకుంట్ల  కుటుంబ.. – అధికారం కోల్పోయిన బాధలో మతిభ్రమించి మాట్లాడుతున్న బావ బామ్మర్దులు..…

నగర నడిబొడ్డున పేకాట అడ్డ

– 8 మంది పేకటరాయల అరెస్ట్ 56,800 నగదు స్వాధీనం నవతెలంగాణ – కంటేశ్వర్ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…

వైభవంగా ఆది దంపతుల కళ్యాణం..

– అంగరంగ వైభవంగా శివ కళ్యాణం.. – పరవశించిన అశేష భక్తజనం.. – భక్తులతో కిక్కరిసిన రాజన్న క్షేత్రం.. – ఆలయ…

పెత్తందారులు వీధులుకే సిమెంట్ రోడ్ లు…

– ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు పట్ల కొనసాగుతున్న వివక్ష…. – గిరిజన ప్రతిపాదితులు – ప్రతిఫలం గిజనేతరులకు…  – నాయకుల పరం…

పకడ్బందీగా వాహనాల తనిఖీ: ఎస్సై సిహెచ్‌.తిరుపతి

నవతెలంగాణ – కోహెడ పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలను పోలీసులు పకడ్బందీగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఏర్పాటు…

నిజామాబాద్ కి చెందిన దంపతులు కర్ణాటక లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య

నవతెలంగాణ – కంటేశ్వర్ నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం తెలిసింది. వీరు కర్ణాటక…

బాధిత కుటుంబానికి పరామర్శ 

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి గొల్లగుడిసెలు గురువారం, చుక్కల భారతమ్మ  గుండెపోటుతో మృతి చెందగా ఆ సమయంలో…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ పిడమర్తి రవికే కేటాయించాలి

– మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు తెడ్డు గంగారాం…

క్షయ రహిత నిజామాబాద్ జిల్లనే మన లక్ష్యం

నవతెలంగాణ – కంటేశ్వర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా  క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో ప్రపంచ క్షయ నిర్మూలన…