ఆలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి: ఇస్రో ఛైర్మన్

నవతెలంగాణ – హైదరాబాద్: యువత ఆలయాలకు రావట్లేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సమాజాన్ని మార్చే శక్తి గుడులకు…

సీఎం రేవంత్ రెడ్డికి గుడి..

నవతెలంగాణ – సూర్యాపేట: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం…

పండగ పూట బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

నవతెలంగాణ ఐనవోలు : శాసన మండలి వైస్ ఛైర్మన్ సహా బీఆర్ఎస్ నేతలకు ఐనవోలు మల్లన్న జాతరలో ఆదివారం చేదు అనుభవం…

మహంకాళి దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవాము

నవతెలంగాణ మిరుదొడ్డి: మహంకాళి దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో మహంకాళి…

యాదాద్రి టెంపుల్‌కు గ్రీన్‌ యాపిల్‌ అవార్డు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అందించే ప్రతి ష్టాత్మక గ్రీన్‌ యాపిల్‌ అవార్డు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాల…

‘సంగమేశ్వర’ పూర్తయితే బీడు భూములుండవ్‌..

– వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు – ఎత్తిపోతల నిర్మాణానికి భూమిపూజ నవతెలంగాణ-మునిపల్లి సంగమేశ్వర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి,…

కీసరగుట్ట జాతరకు చురుకుగా సాగుతున్న పనులు

–  ఈనెల 16 నుంచి 21 వరకు బ్రహ్మౌత్సవాలు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి…

– యూనివర్సల్ గ్రూప్ స్కూల్ చైర్మన్ పార్వతి, రాజారాం నవతెలంగాణ-డిచ్ పల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఖిల్లా డిచ్ పల్లి రామాలయం,…

8,694 మందికి పోస్టల్‌ ‘వైకుంఠ’ ప్రసాదాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోస్టల్‌ శాఖ ద్వారా రాష్ట్రంలో 8,694 మంది భక్తులకు ప్రసాదాలు అందించినట్టు ఆ శాఖ హైదరాబాద్‌…