మరోసారి తిరుమల ఆలయం మీద నుంచి వెళ్లిన విమానం

నవతెలంగాణ – తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్తుండటం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఓవైపు దీనిపై వివాదం కొనసాగుతుండగానే……

టీటీడీలో ఆర్జిత సేవలు రద్దు

నవతెలంగాణ – తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు టీటీడీ…

టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా గడ్డం సీతా రంజిత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా గడ్డం సీతా రంజిత్‌ రెడ్డి శనివారం శ్రీవారి ఆలయంలో జేఈవో వీరబ్రహ్మాం ప్రమాణ…

10 వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చాం : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

నవతెలంగాణ – తిరుపతి: 10 వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల నడక మార్గంలో…

టీటీడీ పాలకమండలి సభ్యురాలు సీతా రంజిత్ రెడ్డి సీఎం కేసీఆర్ అభినందన

నవతెలంగాణ హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యురాలుగా నామినేట్ అయిన తర్వాత తొలిసారిగా గడ్డం సీతా రంజిత్ రెడ్డి శుక్రవారం…

టీటీడీ సభ్యురాలిగా గడ్డం సీత నియామకం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్‌రెడ్డి సతీమణి గడ్డం సీత నియమితులయ్యారు. 24…

తిరుమలలో ఎలుగుబంటి కలకలం

నవతెలంగాణ తిరుపతి: తిరుమలలోని శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఉదయం 2వేల మెట్టు వద్ద భక్తులకు…

తిరుమలలో ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

నవతెలంగాణ – చిత్తూరు: తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత సంచారం కలకలంరేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న…

ఎన్డీయే, ప్రతిపక్ష కూటమికి సమాన దూరంగా టీడీపీ

నవతెలంగాణ – అమరావతి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ…

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం

నవతెలంగాణ – తిరుపతి తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద కనిపించింది.…

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ…

నవతెలంగాణ – తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) దాదాపుగా తగ్గిపోయింది. నేడు స్వామివారి సర్వదర్శనానికి వెళితే కేవలం 3…

తిరుమల..బోనులో చిక్కిన చిరుతపులి

నవతెలంగాణ – తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి బోనులో చిక్కింది.…