నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టి సి ఐ), ఇండియా అనేది ఇంటిగ్రేట్ చేయబడిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ మరియు సరఫరా పరిష్కారాలను అందించే సంస్థ. అది ఈరోజు ఈ త్రైమాసికానికి మరియు మార్చ్ 31, 2025 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాలను వెల్లడించింది.
Q4 FY2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక హైలెట్స్ :
– ఆదాయం: ఇదే కాల వ్యవధి లో గత సంవత్సరం ₹ 10,954 మిలియన్ల తో పోలిస్తే ఆదాయం యొక్క పూర్తి నివేదిక 9.3% ఎదుగుదల తో 11,972 మిలియన్ లకు చేరుకుంది.
– ఈ బి ఐ డి టి ఏ: సంస్థ యొక్క వడ్డీ కి ముందు ఆదాయం, టాక్సులు, తగ్గుదల మరియు యమార్టైజేషన్ (ఈ బి ఐ డి టి ఏ) ₹ 1,401 మిలియన్ రూపాయల వద్ద నిలిచింది మరియు అది 2024 ఆర్ధిక సంవత్సరం లో 11.3% పెరుగుదల తో ₹ 1,259 మిలియన్ల కు చేరుకుంది.
– టాక్స్ తరువాత లాభం(పి ఏ టి): ముందు సంవత్సరం ₹ 1,033 మిలియన్స్ తో పోలిస్తే పి ఏ టి 11.4% నుంచి ₹ 1,151 మిలియన్ రూపాయలకు పెరిగింది.