Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌లో తెలంగాణ వాసి మృతి..

ఇజ్రాయెల్‌లో తెలంగాణ వాసి మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం వల్ల జగిత్యాలకు చెందిన రవీందర్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం అతడు ఇజ్రాయెల్ వెళ్లాడు. ఇరుదేశాల మధ్య భీకర దాడులు జరుగుతుండగా.. బాంబుల శబ్దం వల్ల రవీందర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం కుటుంబసభ్యులకు చేరడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. రవీందర్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని అతడి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -