No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలుఅందుకే.. సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం: సీఎం రేవంత్‌

అందుకే.. సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం: సీఎం రేవంత్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ‘‘వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని ఆనాడు పెద్ద మనిషి చెప్పారు. రైతులను వరి వేయొద్దని చెప్పి తన ఫామ్‌హౌస్‌లోని 150 ఎకరాల్లో వరి వేశారు. క్వింటాల్‌కు రూ. 4వేల చొప్పున అమ్ముకున్నారు’’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతువేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని, సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకే క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తూ సన్నవడ్ల సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌: ‘‘వరి వేస్తే ఉరి వేసుకున్నట్లు అని ఆనాడు పెద్ద మనిషి చెప్పారు. రైతులను వరి వేయొద్దని చెప్పి తన ఫామ్‌హౌస్‌లోని 150 ఎకరాల్లో వరి వేశారు. క్వింటాల్‌కు రూ. 4వేల చొప్పున అమ్ముకున్నారు’’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతువేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని, సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకే క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తూ సన్నవడ్ల సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad