- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రేపు మిస్వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ జరుగనుంది. హైదరాబాద్ హైటెక్స్లో భారీ ఏర్పాట్లు జరుగనున్నాయి. 150 దేశాల్లో పోటీల లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్మనీ ఇవ్వనున్నారు.
- Advertisement -