Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం... 

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం… 

- Advertisement -
  • – కాటాపూర్ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు నరేష్ 
    నవతెలంగాణ -తాడ్వాయి 
  • ఏదైనా సంధ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాటాపూర్ ఇందిరమ్మ ఇళ్లు కమిటీ అధ్యక్షులు మర్రి నరేష్ అన్నారు. శుక్రవారం కాటాపూర్ లో ఎంపీడీవో సుమన వాణి, హౌసింగ్ ఏఈ లతో కలిసి గుండారపు తేజస్విని అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుకు ముగ్గు పోసి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కోడి సతీష్, పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్యరాణి, ఈ జి ఎస్ టెక్నికల్ అసిస్టెంట్ అరుణాకర్, కమిటీ సభ్యులు యూసఫ్ ఖాన్, పులి భాగ్య రవి, మద్దూరి రాజు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad