Tuesday, October 14, 2025
E-PAPER
Homeఆటలురంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రేపటి నుంచి మొదలయ్యే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్‌ జట్టును ప్రకటించారు. రికీ భుయ్‌ సారథ్యంలో ఆంధ్ర జట్టు ఈ సీజన్‌లో పోటీపడనుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు ఈనెల 15 నుంచి జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ జట్టుతో కాన్పూర్‌లో తలపడుతుంది.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, “SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -