Tuesday, June 17, 2025
E-PAPER
Homeఖమ్మంగంజాయి కేసులో మరో ముగ్గురు అరెస్ట్..

గంజాయి కేసులో మరో ముగ్గురు అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
గత నెల మే 8 వ తేదీన అశ్వారావుపేట లో నమోదు అయిన గంజాయి కేసులో సోమవారం మరో ముగ్గురిని సీఐ నాగరాజు రెడ్డి అరెస్ట్ చేసారు. నమోదు అయిన రోజు ఏడుగురిని, ఇటీవల ఏడుగురిని అరెస్ట్ చేసారు.  సోమవారం పట్టుబడ్డ ఈ ముగ్గురు ని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.కాగా అరెస్టు అయిన వారు ములగచర్ల వంశీ, పాండ్ల గౌరీ ప్రసాద్, కోడెల్లి మదన్, ఇటీవల అరెస్ట్ అయిన ఏడుగురు వీరంతా అశ్వారావుపేట కు చెందిన స్థానిక యువకులు గంజాయి సేవించే వారు కావడం విచారకరం. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -