Sunday, May 18, 2025
Homeతాజా వార్తలుతిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. 

తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. 

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. టోకెన్లు లేని భ‌క్తుల స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. స‌ర్వ‌ద‌ర్శ‌నం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్ల‌న్నీ భ‌క్తుల‌తో నిండిపోయాయి. స్వామివారి స‌ర్వ‌ద‌ర్శనానికి కృష్ణ‌తేజ అతిథి గృహం వ‌ర‌కు భ‌క్తులు వేచి ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -