- Advertisement -
నవతెలంగాణ-ఖమ్మం: పండగ పూట ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రి హైవే కొత్తగా ఓపెన్ అయిన గ్రీన్ ఫీల్డ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ-వైరా సోమవరం సమీపంలో ఆయిల్ ట్యాంకర్, లారీ, పలు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, బాధితులను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



