Monday, January 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్

సీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. జనసమూహ నిర్వహణ, ప్రణాళిక వైఫల్యాలపై సీబీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, విచారణ కోసం సీబీఐ విజయ్‌ను ఢిల్లీకి పిలిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -