నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధాని నరేంద్రర్ మోడీ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని సుష్మా స్వురాజ్ భవన్ వేదికగా మంత్రి వర్గం సమావేశం కానుంది.ఈ భేటీ పలు అంశాలపై మంత్రివర్గం చర్చించున్నారు. మోడీ 3.0పాలనలో అంతర్గత అంశాలతో పాటు బహిర్గత వ్యవహారాలపై మంత్రి వర్గంతో మోడీ సమలోచనలు చేయనున్నారు. మే7 ఆపరేషన్ సిందూర్ పలు కేంద్ర మంత్రివర్గం భేటీ అయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ కేబినెట్ మీటింగ్ కే కేంద్ర మంత్రి వర్గం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES