- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్పై వాటి ప్రభావం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి కీలక అంశాలపై చర్చించి, పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -



