Saturday, October 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకరేబియన్ సముద్రంలోని నౌకపై అమెరికా వైమానిక దాడి..27 మంది మృతి

కరేబియన్ సముద్రంలోని నౌకపై అమెరికా వైమానిక దాడి..27 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: కరేబియన్‌ సముద్రంలో అనుమానిత డ్రగ్‌ నౌకపై అమెరికా సైన్యం తాజా వైమానిక దాడి చేపట్టింది. ఇందులో కొంతమంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో లక్ష్యంగా ఉన్న వారిని నార్కోటెరరిస్టులుగా పెంటగాన్‌ పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో కనీసం 27 మంది మృతి చెందగా, న్యాయ నిపుణులు వాటి చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెనిజులాపై సైనిక ఉద్రిక్తతల నడుమ అమెరికా కరేబియన్‌ సముద్రంలో భారీగా సైనిక శక్తిని మోహరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -