Friday, June 13, 2025
E-PAPER
Homeబీజినెస్బెంగళూరులో విఐ 5జి సేవలు ప్రారంభం

బెంగళూరులో విఐ 5జి సేవలు ప్రారంభం

- Advertisement -

బెంగళూరు : ప్రయివేటు రంగంలోని వొడాఫోన్‌ ఐడియా (విఐ) కొత్తగా బెంగళూరులో తన 5జి సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దశల వారిగా దేశంలోని 17 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. నగరాల్లో వేగవంతమైన మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతోందని పేర్కొంది. సామ్‌సంగ్‌ మౌలిక వసతుల మద్దతుతో 5జి సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ 5జి ప్లాన్‌ ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -