Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామస్తులు కలిసిమెలిసి ఉండాలి: ఆర్ఐ బాలయ్య

గ్రామస్తులు కలిసిమెలిసి ఉండాలి: ఆర్ఐ బాలయ్య

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని భాగిర్థి పల్లి గ్రామంలో బుధవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ బాలయ్య మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కుల వివక్ష లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగయ్య, హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, జిపిఓ రవి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, కానిస్టేబుల్ వినయ్ కుమార్, వార్డు సభ్యులు, కుల సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -