- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన కవిత్వ నిర్మాణ పద్ధతుల వర్క్ షాప్ రవీంద్ర భారతి మినీ హాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు,కవి యాకూబ్ వర్క్ షాప్ ను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రముఖ కవి, విమర్శకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి “వాక్యం – కవితా వాక్యం” అనే అంశంపై ప్రసంగించారు.

- Advertisement -