- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30, 2025 నుంచి నవంబర్ 2, 2025 వరకు భారతదేశం, శ్రీలంకలో జరగనుంది. ఈ 13వ ఎడిషన్లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి.

- Advertisement -