- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా యుమునాం కేంచంద్ను ఇవాళ ఎన్నుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది.
- Advertisement -



