Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుభూ భారతి వెబ్‌సైట్‌ పారదర్శకంగా ఉండాలి : సీఎం రేవంత్

భూ భారతి వెబ్‌సైట్‌ పారదర్శకంగా ఉండాలి : సీఎం రేవంత్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భూ భారతి వెబ్‌సైట్‌ను సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో దీనిపై సమీక్షించారు. 100 ఏళ్లపాటు నడిచే ఈ వెబ్‌సైట్‌ అత్యాధునికంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని.. భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img