Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంలోక్‌సభలో ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ

లోక్‌సభలో ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహిళా రిజర్వేషన్లతో సహా మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లులు దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే, భవిష్యత్తులో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత లభిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -