- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలలో 2027 ఏడాదికి మండల స్థాయి జనగణనపై పర్యవేక్షకులకు శనివారం శిక్షణ శిబిరం నిర్వహించినట్టు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఎంఈఓ మహతి, శిక్షణాధికారులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.
- Advertisement -



