- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల బాలికల పాఠశాలలో జిల్లా విద్యాధికారి రాజు మండల విద్యాధికారి శ్రీహరితో కలిసి విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ వేణు శర్మ, జడ్.పి.హెచ్.ఎస్ గాంధారి ప్రిన్సిపల్ వెంకటేశ్వర గౌడ్, ఉపాధ్యాయులు సిఆర్పీలు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -