Wednesday, May 21, 2025
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్న భారత ఆర్మీ చీఫ్

జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్న భారత ఆర్మీ చీఫ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరికాసేపట్లో శ్రీనగర్, ఉదమ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అవుతారు. LoC వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -