- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: బిరుదు గోండు (తోటి) సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జన్నారం మండలం గాంధీనగర్ కు చెందిన కేంద్రం రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం సోమవారం ఉట్నూరులో నిర్వహించగా.. రాజేశ్వరరావును రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎస్టీ తెగలోని తోటి కులస్థుల అభ్యున్నతికి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -