Saturday, December 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ చేరుకున్న లియోనెల్‌ మెస్సి

హైదరాబాద్‌ చేరుకున్న లియోనెల్‌ మెస్సి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌ పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌లో దిగిన ఆయన.. నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -