- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో 11 మంది ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ - రాజేంద్రప్రసాద్
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ - ఎస్.ఎస్.శ్రీధర్
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి - ఎస్ శ్రీ శర్వాణన్
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ - ఎస్.శ్రీకాంతనాథరెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ - బి.విజయ్కుమార్
కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ - బి.వి.ఎ.కృష్ణమూర్తి
రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారిణి - ఎం.బబిత
డిప్యూటీ కన్జర్వేటర్గా ఆఫ్ ఫారెస్ట్ - జి.జి.నరేంద్రన్
తిరుపతి డీఎఫ్వో - వి.సాయిబాబా
ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ - జి.విఘ్నేశ్ అప్పావు
నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ - పి.వివేక్
- Advertisement -